వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామంలో ప్రగతిశీల రైతు నరేందర్రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. పలు పంటలు, పట్టు పురుగుల పెంపకాన్ని పరిశీలించారు.
వరి స్థానంలో తక్కువ నీటితో అధిక లాభాలు ఇచ్చే నువ్వులు, కందులు, పెసర్లు, మినుములు, కుసుమ, ఆముదం వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు.
Comments
Loading comments...

