వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి కలెక్టర్ నిశాంతి కలెక్టర్ల సదస్సులో చర్చించిన అంశాలపై గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పురోగతి తక్కువగా ఉన్న అంశాలపై శాఖల వారీగా కార్యాచరణ రూపొందించి, గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పర్యాటకం, ఆహార ప్రాసెసింగ్, గిరిజన జీవనోపాధులు, వ్యవసాయ ఉత్పత్తుల విలువ జోడింపుపై చర్చించారు. శాఖల సమన్వయంతో పనులు వేగవంతం చేసి సత్ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

