Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎంశ్రీ నిధుల వినియోగంపై ఆరోపణలు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 04, 2026 12:12 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పీఎంశ్రీ నిధుల వినియోగంపై ఆరోపణలు - Udayam
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కేటాయించిన పీఎంశ్రీ నిధులు సక్రమంగా వినియోగం కాలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో పనులు చేయకుండానే పాత పనులకు కొత్త మెరుగులు దిద్ది బిల్లులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మైదానాల అభివృద్ధి, ఎక్స్‌పోజర్‌ విజిట్లు, ఇతర సదుపాయాల పేరుతో ఖర్చులు చూపినప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు జరగలేదని సమాచారం.

Comments

G
Loading comments...