వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేటలో అనుమతులు లేకుండా ఇసుకను తెచ్చి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మూడు దుకాణాల్లో విక్రయాలు జరుగుతున్నట్లు, నిత్యం ఐదారు లారీలు వస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
అక్రమ ఇసుక విక్రయాలకు రాజకీయ నాయకుల అండ ఉందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇటీవల మైనింగ్ అధికారులు 30 ట్రాక్టర్ల ఇసుకను పట్టుకుని వేలం వేశారు. అక్రమ నిల్వలు, రవాణాపై నిఘా ఉంచి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

