వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా చేగుంటలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చిన్న సిలిండర్లలోకి గ్యాస్ నింపుతూ ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పరిశ్రమల కార్మికుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం. గ్యాస్ సిలిండర్ల సరఫరా మూలాలపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

