వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, దస్తావేజు లేఖరుల వద్ద అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి రిజిస్ట్రేషన్కు నిర్దిష్ట మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
14 కార్యాలయాల్లో రోజుకు 30కిపైగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇల్లు, ప్లాట్, నాలా, వివాహ రిజిస్ట్రేషన్లకు అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
Comments
Loading comments...

