Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాశాఖ కార్యాలయంలో వసూళ్లపై ఆరోపణలు

Follow Udayam Digital on Google
వినయ్ కుమార్ Jul 31, 2026 1:20 PM సూర్యాపేటతెలంగాణ
విద్యాశాఖ కార్యాలయంలో వసూళ్లపై ఆరోపణలు - Udayam Digital
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రతి పనికి ఓ రేటు అంటూ వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీసీ పుస్తకాల జారీ, పాఠశాల అనుమతులు, వేతన బిల్లుల ప్రక్రియలో డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై డీఈవో స్పందిస్తూ.. డబ్బులు తీసుకోవడం, ఇవ్వడం చేయొద్దని, ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...