వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం కుడికాల్వలో ఈత, సెల్ఫీలు, సరదాగా దిగడం ప్రమాదాలకు దారితీస్తున్నాయి. 2015 నుంచి పదుల సంఖ్యలో వ్యక్తులు గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల వేలేరు శివార్లలో కాల్వలోకి దిగిన భార్యాభర్తలను స్థానికులు కాపాడారు.
ప్రవాహ సమయంలో హెచ్చరిక సూచికలు, గ్రామాల్లో చాటింపు ఈ ఏడాది లేకపోవడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. కాంక్రీట్ లైనింగ్ లేని చోట గట్లు కోతకు గురవుతున్నాయి.
Comments
Loading comments...

