వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ, ఎస్టీ సోలరైజేషన్ కింద చేపడుతున్న సోలార్ విద్యుత్ ప్లాంట్ పనులను నిర్దేశిత లక్ష్యం మేరకు వేగవంతంగా పూర్తి చేయాలని ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) టీవీ సూర్య ప్రకాశ్ ఆదేశించారు. సీతానగరం (M) కరాడవలసలో ప్లాంట్ల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.
అక్టోబర్ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలన్నారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
Comments
Loading comments...

