వార్తలకు తిరిగి వెళ్లండి
ఎత్తం రాములోరి ఆలయంలో అఖండజ్యోతి

నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని ఎత్తం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో రెండు వందల ఏళ్లుగా అఖండజ్యోతి నిరంతరం వెలుగుతోంది. దేశ్ముఖ్ వంశస్థులు ఈ ఆలయాన్ని నిర్మించారు.
గర్భగుడిలో రోజూ దీపం కొండెక్కకుండా పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీరామనవమికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.
Comments
Loading comments...