Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో AITUC ఎర్రజెండా ఆవిష్కరణ

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 2:24 PM కరీంనగర్General
కరీంనగర్‌లో AITUC ఎర్రజెండా ఆవిష్కరణ - Udayam
కరీంనగర్‌లోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరుగుతున్న ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు రెండో రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్ ఎర్రజెండాను ఎగురవేశారు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం 33 జిల్లాల ప్రతినిధుల సమావేశం ప్రారంభమైంది.

Comments

G
Loading comments...