Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైలట్ల సంఘం ఆందోళన

Follow Udayam on Google
Sai Aug 31, 2026 4:16 PM జాతీయంGeneral
పైలట్ల సంఘం ఆందోళన - Udayam
ఎయిర్‌బస్‌ ఏ320, ఏ321 విమానాల్లో వరుసగా ఏడు టెయిల్‌స్ట్రైక్‌ ఘటనలు చోటుచేసుకోవడంతో పైలట్ల సంఘం అల్పా ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి వ్యక్తిగత పైలట్‌ తప్పిదాలు కాకుండా వ్యవస్థాపరమైన భద్రతా సమస్యలై ఉండొచ్చని వారు తెలిపారు. ఏ321 సిమ్యులేటర్‌ శిక్షణపై సమగ్ర ఆడిట్‌ చేయాలని డీజీసీఏను కోరారు. భద్రతా వ్యవస్థలు, శిక్షణ, నిర్వహణ విధానాలను సమీక్షించాలని సూచించారు.

Comments

G
Loading comments...