వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తొలి సీఈవోగా నియమితులైన విశ్రాంత ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్ర అయోధ్యకు చేరుకుని ట్రస్టు సభ్యులతో సమావేశమయ్యారు.
శ్రీరాముడి దీవెనల వల్లే తాను ఈ బాధ్యతకు ఎంపికయ్యానని తెలిపిన ఆయన, రాబోయే రెండు రోజుల్లో లాంఛనప్రాయంగా సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.
Comments
Loading comments...

