Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాతావరణంతో గాల్లోనే 20 నిమిషాలు.. సీఎంకు తప్పిన ప్రమాదం

Follow Udayam Digital on Google
రచన దేవి Jul 30, 2026 8:25 AM హైదరాబాద్తెలంగాణ
వాతావరణంతో గాల్లోనే 20 నిమిషాలు.. సీఎంకు తప్పిన ప్రమాదం - Udayam Digital
ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణించిన విమానం ప్రతికూల వాతావరణం కారణంగా 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టినట్లు సమాచారం. విమానంలో సీఎం సహా 226 మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం రాత్రి 8:35 గంటలకు విమానం హైదరాబాద్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...