వార్తలకు తిరిగి వెళ్లండి

కిడ్నీ జబ్బులను ముందే గుర్తించేందుకు ఐఐటీ మద్రాస్, సీఎంసీ వేలూరు పరిశోధకులు కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్వేర్ టూల్ను అభివృద్ధి చేశారు.
మూడు రకాల సాంకేతికతలతో కూడిన ఈ టూల్ ద్వారా వ్యాధి ముప్పును ముందుగానే అంచనా వేసి, వైద్యులు వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు.
Comments
Loading comments...

