వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామంలోకి ఏనుగుల గుంపు ప్రవేశించకుండా ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థ అప్రమత్తం చేసిన వీడియో వైరల్గా మారింది. పశ్చిమ బెంగాల్లోని జల్దాపారా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏఐ కెమెరాలు ఏనుగుల కదలికలను గుర్తించి అటవీ అధికారులకు వెంటనే సమాచారం అందించాయి. దీంతో సిబ్బంది సకాలంలో స్పందించి మనుషులు–వన్యప్రాణుల మధ్య ప్రమాదకర ఘర్షణను నివారించారు.
Comments
Loading comments...
