వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు ధర్మవరంలో నిర్వహించిన కళాశాలల బంద్ విజయవంతమైందని ఏబీవీపీ సత్యసాయి జిల్లా కన్వీనర్ గిరి వాల్మీకి తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసమే బంద్ చేపట్టినట్లు చెప్పారు.
పలు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు సహకరించినందుకు వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

