Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

98వ ఏట జాతీయ జెండా ఎగరేసిన ఆడ్వాణీ

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 16, 2026 4:32 PM ఆల్ ఇండియా జాతీయ
98వ ఏట జాతీయ జెండా ఎగరేసిన ఆడ్వాణీ - Udayam
భాజపా సీనియర్‌ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ 98 ఏళ్ల వయసులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఢిల్లీలోని పృథ్వీరాజ్‌ రోడ్డులో ఉన్న తన నివాసంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2023లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. ఈ కార్యక్రమంలో ఆడ్వాణీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...