వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో తలపెట్టిన ధర్నాకు బయలుదేరిన ఆశావర్కర్లను ఆత్మకూరు బస్టాండ్ వద్ద పోలీసులు మంగళవారం ఉదయం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వారిని అడ్డుకున్నారని ఆశావర్కర్లు తెలిపారు.
రూ.18,000 స్థిర వేతనం, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు 6 నెలల పీఆర్సీ వేతనం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

