వార్తలకు తిరిగి వెళ్లండి
రేవంత్రెడ్డిని విమర్శిస్తే స్పందిస్తున్న అడ్లూరి లక్ష్మణ్.. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు మృతిచెందినప్పుడు ఎందుకు స్పందించలేదని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు. గురుకుల విద్యార్థుల మరణాలపై బాధ్యతగా స్పందించలేదా అని నిలదీశారు.
కాంగ్రెస్ పాలనను ‘పర్సంటేజ్ పాలన’గా అభివర్ణిస్తూ అడ్లూరి లక్ష్మణ్పై విమర్శలు చేశారు.
Comments
Loading comments...

