వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ రూరల్ మండలం లోని న్యూ ముజ్గి , తాంశ, కౌట్ల ( కే), చిట్యాల గ్రామాలను కలుపుతూ వెళ్తున్న ప్రధాన రహదారి మరమ్మత్తులు నత్తనడకన సాగుతుండడంతో వాహనదారులు , గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పది నెలలుగా రోడ్డును చదును చేసి కాంక్రీట్ వేసిన సంబంధిత కాంట్రాక్టర్ , అధికారులు ఆ తర్వాత కన్నెత్తి కూడా చూడడం లేదని వాపోయారు.రోడ్డు మరమ్మత్తులను వేగవంతంగా కొనసాగించాలని కోరారు..
Comments
Loading comments...

