వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్వహణ లోపంతో జిల్లాలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలు గుంతలమయమై, వ్యర్థాలతో దుర్గంధభరితంగా మారుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తిరుమలగిరి బస్టాండ్లో తాగునీరు, మూత్రశాలలు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా కరవుకావడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Comments
Loading comments...

