Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారులకు పీఆర్‌ఎస్‌ఈ సూచనలు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 08, 2026 4:17 PM శ్రీకాకుళంGeneral
అధికారులకు పీఆర్‌ఎస్‌ఈ సూచనలు - Udayam
​నరసన్నపేట మేజర్ పంచాయతీకి సంబంధించి చెత్త నుంచి సంపద కేంద్రాన్ని పంచాయతీరాజ్ శాఖ ఎస్‌ఈ నగేష్ బాబు ఆకస్మికంగా పరిశీలించారు. మంగళవారం మండల పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పాటు ఇన్‌ఛార్జ్ ఈవో పి జగన్ మోహన్ రావుతో కలిసి ఏ విధంగా పనులు కొనసాగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. తప్పనిసరిగా వినియోగంలో ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రంలో నిర్వహిస్తున్న పనులు పరిశీలించి తగు సూచనలు అందజేశారు.

Comments

G
Loading comments...