Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారుల నిర్లక్ష్యం.. రైతుకు తిప్పలు

Follow Udayam on Google
B Ganga Sep 01, 2026 2:04 PM పార్వతీపురం మన్యంGeneral
అధికారుల నిర్లక్ష్యం.. రైతుకు తిప్పలు - Udayam
జియ్యమ్మవలస, వట్టిగెడ్డ జలాశయ పరిధి ప్రతాప సాగరం చెరువు దిగువన ఆక్విడెక్ట్ పాడైంది. దీంతో లక్ష్మీపురం, పరజపాడు ఆయకట్టు రైతులు సాగునీటికి ఇబ్బంది పడ్డారు. చేసేది లేక శ్రమదానంతో కాలువ పూడిక తీశారు. అక్విడెక్ట్ పైపులు, ఇసుక బస్తాలు వేసి నీరు వచ్చేలా పనులు చేసుకున్నారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...