వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడ నుంచి నిజామాబాద్ వెళ్లే బాన్సువాడ డిపో ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. బస్సులోపల ప్రమాదకరంగా రంద్రం ఏర్పడింది. గమనించకుండా బస్సు ఎక్కే ప్రయనికులు ఆ రంధ్రం లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వృద్ధులు చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు వెంటనే స్పందించి బస్సుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

