వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం అంగన్వాడీలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనర్ కృష్ణారావు చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, కేంద్రాల పరిశుభ్రతపై పలు సూచనలు చేశారు.
పిల్లల సంక్షేమంలో అంగన్వాడీ కార్యకర్తలు కీలక పాత్ర వహించాలని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

