వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ–2025లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిల చెల్లింపు, నిరుద్యోగ భృతి అమలు కోరుతూ ఆగస్టు 10న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు.
పోలీసులు నోటీసులు ఇచ్చి ర్యాలీలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Comments
Loading comments...
