వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పు గోదావరి జిల్లాలో క్షయ, కుష్ఠు వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా లెప్రసీ, టీబీ అధికారి డాక్టర్ వసుంధర సిబ్బందిని ఆదేశించారు. గురువారం సారంగధరమెట్ట, ఆనంద్నగర్, బృహన్నలపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
క్షేత్రస్థాయిలో అందుతున్న వైద్య సేవలు, రికార్డులను పరిశీలించి ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.
Comments
Loading comments...

