Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా తేలాను: బ్రిజ్ భూషణ్

Follow Udayam Digital on Google
రవళి దేవి Aug 04, 2026 11:28 PM ఆల్ ఇండియా జాతీయ
లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా తేలాను: బ్రిజ్ భూషణ్ - Udayam Digital
మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. 2023 జనవరి 18న తనపై చేసిన ఆరోపణల నుంచి కోర్టు పూర్తిగా విముక్తి కల్పించిందని, తీర్పులో తన గౌరవాన్ని ప్రస్తావించిందని అన్నారు. న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ, న్యాయ ప్రక్రియపై తనకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...