వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చుతాపురం మండలం కొత్త మొసయ్యపేటలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ APRDC ఛైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ అభివృద్ధికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని నాగేశ్వరరావు ఆకాంక్షించారు.
Comments
Loading comments...

