వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాలఘనాపురం మండలం నవాబుపేట బస్టాండ్ సమీపంలోని జాతీయ రహదారిపై మూలమలుపు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామస్థులు, యువత ఈ సమస్యను అధికారులు పరిశీలించినా పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి రహదారికి అవసరమైన మూలమలుపు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

