వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్ప్రదేశ్లోని భాగ్పత్ జిల్లాలో పికప్ వాహనం డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడిన ఘటనలో 12 మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
రాజస్థాన్ నుంచి బుదౌన్కు 32 మందితో వెళ్తుండగా అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగిందని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

