వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్దపల్లిలో ఆందోళన నిర్వహించారు. అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టి ప్రభుత్వానికి వినతి తెలిపారు.
ఫీజు బకాయిల వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కూడా డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
