వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన వల్లేపు రవి (40) ఉపాధి కోసం ఈ నెల 10న అబుదాబి దేశం వెళ్లారు. అనారోగ్యంతో ఈ నెల 15న మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడంతో పాటు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.
Comments
Loading comments...

