Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి, సంక్షేమం టీడీపీ తోనే సాధ్యం

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Aug 21, 2026 8:43 PM నంద్యాలGeneral
అభివృద్ధి, సంక్షేమం టీడీపీ తోనే సాధ్యం - Udayam
అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని టీడీపీ ప్యాపిలి పట్టణ అధ్యక్షులు కొంగనపల్లి మధు, ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రిన్సిపాల్ మధు అన్నారు. ప్యాపిలి పట్టణంలోని 28, 29, 36 వార్డుల్లో శుక్రవారం నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో వారు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను కలిశారు.

Comments

G
Loading comments...