Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

Follow Udayam on Google
S kumar Aug 17, 2026 10:40 PM పెద్దపల్లిGeneral
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ - Udayam
పాలకుర్తి మండల ప్రజా పరిషత్ సాధారణ సమావేశం బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పురోగతిపై సమీక్షించారు. సర్కారు ఫలాలు అర్హులైన ప్రతిఒక్కరికీ చేరేలా యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...