వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం రంపిల్లి గ్రామానికి చెందిన TDP నాయకులు, బొబ్బిలి రాజుల వీరాభిమాని సామరీతు రామారావు మృతి చెందడంతో మంగళవారం MLA బేబీనాయన ఆయన పార్ధివదేహానికి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు. వారికి TDP ఎల్లవేళలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు , కార్యకర్తలు పాల్గోన్నారు.
Comments
Loading comments...

