Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటోల పంపిణీ - అభివృద్ధికి నిదర్శనం

Follow Udayam on Google
dineshkumar Aug 23, 2026 4:46 PM చిత్తూరుGeneral
ఆటోల పంపిణీ - అభివృద్ధికి నిదర్శనం - Udayam
చిత్తూరు జిల్లా లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు చేస్తున్న కృషి అభినందనీయమని మాజీ ఎంపీటీసీ తిరుమల అన్నారు. ఎంపీ నిధులతో గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో 25 ఆటోల పంపిణీ చేపట్టడం అభివృద్ధికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్ సహకారంతో మరిన్ని నియోజకవర్గాల్లోనూ ఆటోల పంపిణీ జరగనుందని తెలిపారు.

Comments

G
Loading comments...