వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా కేంద్రంలో ఓ దుకాణం ముందు నెలకు పైగా భిక్షాటన చేస్తూ జీవిస్తున్న వ్యక్తి నిద్రిస్తుండగా రెండు కుక్కలు అతడి చెంత కాపలాగా కూర్చున్నాయి. సోమవారం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఏమీ ఆశించకుండా మూగజీవాలు చూపిన ఆప్యాయత, విశ్వాసం నెటిజన్లను కదిలించింది.
Comments
Loading comments...

