Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్యసమాజం పూజా కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ గుమ్మల మమత

Follow Udayam on Google
Syed Farooq Aug 30, 2026 2:55 PM మహబూబ్‌నగర్General
ఆర్యసమాజం పూజా కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ గుమ్మల మమత - Udayam
మహబూబ్‌నగర్ పట్టణ పరిధిలోని రామమందిరం చౌరస్తా వద్ద గల ఆర్యసమాజంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుమ్మల మమత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ​ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ... ఆధ్యాత్మిక చింతన, సనాతన ధర్మ విలువల ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో శాంతి, ఐక్యత, సద్భావన పెంపొందాలని, ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...