Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ.. నగలు సేఫ్

Follow Udayam on Google
sreekanth patel Sep 02, 2026 9:13 AM మహబూబ్‌నగర్General
ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ.. నగలు సేఫ్ - Udayam
మహబూబ్నగర్ బస్టాండులో బ్యాగును మరిచిపోయిన నారాయణపేట జిల్లా మరికల్ కు చెందిన యశోదకు ఆర్టీసీ సిబ్బంది అండగా నిలిచారు. కానిస్టేబుల్ పరుశురాం, జడ్చర్ల కంట్రోలర్ రామలక్ష్మమ్మల సహకారంతో బ్యాగును స్వాధీనం చేసుకుని, అందులోని 8 మాసాల బంగారు ఉంగరాలు, 4 తులాల వెండి ఆభరణాలను యశోదకు అందజేశారు.

Comments

G
Loading comments...