వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ బస్సుల పేరుతో APSRTC ని ప్రైవేటు సంస్దలకు అప్పగించటం అన్యాయమని CITU మన్యం జిల్లా అధ్యక్షుడు దావాలా రమణారావు ఆవేదన వ్యక్తం చేసారు.
ఈ మేరకు ఆదివారం పాలకొండ RTC డిపోలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్శించిన ఆయన మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి నిర్వహించాలని కోరారు. అలాగే RTC లో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టులను భర్తీ చేసి, కొత్తగా 4 వేల బస్సులను ప్రవేశపెట్టాలన్నారు.
Comments
Loading comments...

