వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్బంగా ఆరిలోవ ప్రాంతంలో నిర్వహించిన గణేష్ ఉత్సవం వేడుకల్లో మహా విశాఖ నగర్ మాజీ మేయర్ శ్రీమతి శ్రీ గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు
అనంతరం వారు మాట్లాడుతూ ఆ గణనాథుడి ఆశీస్సులు ఆరిలోవ ప్రజలతో పాటు విశాఖ నగర ప్రజలపై ఉండాలని కోరారు. మరియు విశాఖ నగర్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు,
Comments
Loading comments...

