వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపదలో ఉన్నవారికి ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ తెలిపారు. బుధవారం కామవరపుకోట మండలం తడికలపూడికి చెందిన కోలా ఉషారాణికి రూ.9.50 లక్షలు, జంగారెడ్డిగూడెంకు చెందిన వినయ్ కుమార్కు రూ.3.62 లక్షలు, మొత్తం రూ.13.12 లక్షల విలువైన ఎల్ఓసీలను అందజేశారు.
ఆరోగ్య సేవల కోసం ఎప్పుడు వచ్చినా సహాయం చేసేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

