వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రీశుడి సన్నిధిలోని క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఉదయం నాగవల్లి దళార్చన (ఆకుపూజ) శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్ణుపుష్కరిణి వద్ద స్వామివారికి అర్చకులు పంచసూక్త పఠనాలతో అభిషేకించి, సింధూరంతో అలంకరించారు.
పాతగుట్ట ఆలయంలో పంచామృతాభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
Comments
Loading comments...

