Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయాల భూముల్లో అక్రమాలు జరిగింది వాస్తవం గురవయ్య

Follow Udayam on Google
I siva prasad Aug 28, 2026 6:49 PM నెల్లూరుGeneral
ఆలయాల భూముల్లో అక్రమాలు జరిగింది వాస్తవం గురవయ్య - Udayam
గూడూరులోని శ్రీ ధర్మరాజుల స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల భూములకు సంబంధించి వేలంపాటలు అక్రమాలు జరిగాయి అన్నది వాస్తవమని వైసిపి గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బుదురు గురవయ్య ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయంలో ఎమ్మెల్యే పాత్ర కూడా ఉందని ఆరోపించారు. దీనిపై నిజానిజాలు నెగ్గుతాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. తాము ఆరోపణలుచేస్తే దానికి స్పందించాల్సిన ఎమ్మెల్యే స్పందించడంలేదన్నారు.

Comments

G
Loading comments...