వార్తలకు తిరిగి వెళ్లండి

మండలంలోని గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించేందుకు ఈ నెల 11న మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో డి.శ్రీను తెలిపారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయ మీటింగ్ హాల్లో ఉదయం 10:30 గంటలకు సమావేశం జరుగుతుందని చెప్పారు.
మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన జరిగే సమావేశానికి మండల స్థాయి అధికారులందరూ తప్పక హాజరు కావాలని ఎంపీడీవో సూచించారు.
Comments
Loading comments...

