వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడు పెదపేట శ్రీరాముడి ఆలయం వేగంగా నూతన రూపుదిద్దుకుంటోంది. ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామరాజు సూచనలతో పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా బుధవారం ఆలయ 'గుమ్మం ముహూర్తం' సందర్భంగా శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నేతలు పాల్గొని పూజలు చేశారు.
Comments
Loading comments...

