వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రూ.16 లక్షలతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభోత్సవానికి తమకు ఆహ్వానం అందలేదని బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
శుక్రవారం కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించిన కార్యక్రమంలో బీజేపీ నేత చందుపట్ల లక్ష్మారెడ్డి, వార్డు సభ్యుడు కిరణ్ నాయక్ డీఎంహెచ్వో ఏంజెలా ఆల్ఫ్రెడ్ను ప్రశ్నించారు.
Comments
Loading comments...

