వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని శంకర్నగర్ లో ఆలూరు రోడ్డుపై తెల్లవారుజామున అగ్నిప్రమాదం. కల్లుబావికి చెందిన భాష కుటుంబం నిర్వహిస్తున్న పాల సేమియా తయారీ బట్టిలో సర్వీస్ వైర్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు.
ఈ ప్రమాదంలో బట్టిలోని ముడి సరుకు, సామగ్రి రూ.3 లక్షల నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. ఐదుగురు ఈ కుటుంబానికి బట్టే జీవనాధారం కావడంతో నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

